లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- December 23, 2025
కువైట్: కువైట్ మునిసిపల్ కౌన్సిల్ ప్రకటనల నిబంధనలకు ప్రధాన సవరణలను ఆమోదించింది. ఈ రంగాన్ని నియంత్రించడానికి, ప్రజా భద్రతను కాపాడటానికి అధిక జరిమానాలను ప్రవేశపెట్టింది. ఈ సవరణలు ప్రతికూల ప్రకటనల కంటెంట్ను నిరోధిస్తుందని కౌన్సిల్ ఆర్థిక కమిటీ అధిపతి ఫహద్ అల్-అబ్దుల్జాదర్ తెలిపారు.
కొత్త నిబంధనల ప్రకారం.. అన్ని వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలు తమ ప్రాంగణం ముందు భాగంలో స్పష్టమైన గుర్తింపు చిహ్నాలను పెట్టాలి. అధికారిక అనుమతి లేకుండా పొగాకు, సిగరెట్లు, మందులు మరియు వైద్య విధానాల ప్రకటనలతో సహా నిషేధిత ప్రకటనలను, అలాగే హానికరంగా భావించే ఏదైనా కంటెంట్ ప్రకటనలను ప్రదర్శించకూడదు. ఉల్లంఘనను బట్టి KD 100 నుండి KD 5,000 వరకు జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. వీటితోపాటు డెలివరీ మోటార్సైకిళ్లపై ప్రకటనలకు KD 40 వార్షిక రుసుమును, వాణిజ్య ప్రకటనలకు KD 100 వార్షిక రుసుములను కూడా కౌన్సిల్ ఆమోదించింది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









