కాబినెట్ లో ఎన్ఆర్ఐ ల సమస్యలు గురించి చర్చిస్తాం: మంత్రి కేటీఆర్
- July 27, 2016
ఎన్ఆర్ఐల సమస్యలపై త్వరలో కేబినెట్ లో చర్చిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో ఎన్ఆర్ఐ పాలసీపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... త్వరలో కొత్త ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామన్నారు. ఎల్లుండి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ని కలుస్తానన్నారు. అలాగే ఏజెంట్ల మోసాలను అరికడతామని మంత్రి పేర్కొన్నారు.
_1469636523.jpg)
_1469636546.jpg)
_1469636565.jpg )
_1469687241.jpg)
_1469687258.jpg)

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







