స్వల్పంగా తగ్గిన పసిడి ధర
- July 27, 2016
ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. రూ. 140 తగ్గడంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ. 30,650గా ఉంది. అంతర్జాతీయంగా కూడా 0.3 శాతం తగ్గి సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,315.93 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,200గా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







