ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- December 27, 2025
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని ఇజ్కి విలాయత్లో ఒక కంపెనీలో ప్రవాస కార్మికులను నియంత్రించడానికి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్టు అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ మరియు ఇతర పోలీసు విభాగాల సహకారంతో భద్రతా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. గ్రూపులోని కొందరు కొన్ని నివాస సౌకర్యాలు మరియు అనేక వాహనాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసక చర్యలకు పాల్పడటంతో పాటు, ఒక కార్మికుల బృందాన్ని వారి కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకుందని ఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం భద్రతా దళాలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయని వెల్లడించారు. విధ్వంసక చర్యలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







