కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- December 27, 2025
యూఏఈ: కత్తితో దాడికి పాల్పడ్డ ఆరుగురు ఆసియన్లకు రస్ అల్ ఖైమా మొదటి మిస్డిమీనర్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తియిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది.
మొదటి నిందితుడు కత్తితో బాధితుడి ఇంటిపై దాడి చేసిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడిని మూడుసార్లు కొట్టాడని, దీనివల్ల తీవ్ర గాయాలు ఏర్పడినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. అయితే, ప్రధాన నిందితుడికి బాధితుడికి హాని కలిగించే ఉద్దేశ్యం లేదని కోర్టు గుర్తించినప్పటికీ, దాడి తీవ్రత నేపథ్యంలో శిక్షకు అర్హమైనదని తీర్పు చెప్పింది. రెండు నుండి తొమ్మిది మంది నిందితులు దాడికి సహాయం చేశారని ఆరోపించారు. వారు మొదటి నిందితుడితో పాటు బాధితుడి నివాసానికి వెళ్లారని, దాడి సమయంలో మద్దతు అందించారని, దాడిలో బాధితుడికి శాశ్వత వైకల్యం ఏర్పడిందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







