ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- December 27, 2025
దోహా: సిరియన్ అరబ్ రిపబ్లిక్లోని హోమ్స్ నగరంలోని మసీదును లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద బాంబు దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. సిరియా ప్రభుత్వానికి ఖతార్ తన పూర్తి సంఘీభావాన్ని తెలియజేసింది.
హింస, ఉగ్రవాదం మరియు నేరపూరిత చర్యలను విడనాడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని శాంతియుత పౌరులను భయపెట్టడాన్ని ఈ సందర్భంగా తప్పుబట్టింది.
బాధితుల కుటుంబాలకు, సిరియా ప్రభుత్వానికి మరియు ప్రజలకు ఖతార్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. బాంబు దాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









