లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- December 28, 2025
దోహా: లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 వేడుకల కోసం టిక్కెట్లు ఇప్పుడు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఖతార్లోని అత్యంత ప్రముఖ గమ్యస్థానాలలో ఇది ఒక్కటి. ఈ కార్యక్రమంలో ఫైర్ వర్క్, డ్రోన్ మరియు లైట్ షోలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఈ వేడుక లుసైల్ బౌలేవార్డ్ – అల్ మజ్లిస్లో జరుగుతుంది. ఇది టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించే ఒక ప్రైవేట్ వేదిక. టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రత్యేకంగా ప్రైవేట్ పార్కింగ్ అందుబాటులో ఉంటుంది.
టిక్కెట్లు “మజ్లిస్” కేటగిరీ కింద పెద్దలకు QR300, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలకు QR150 ధర నిర్ణయించారు. చబడింది, అయితే ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రవేశం ఉచితం. అలాగే, టిక్కెట్లు ఇప్పుడు వర్జిన్ మెగా స్టోర్ ద్వారా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!







