రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- December 31, 2025
రియాద్: రియాద్ సీజన్ 2025 రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటివరకు 11 మిలియన్ల విజిటర్స్ సందర్శించారని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ తుర్కి అల్-షేక్ తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్ టైన్ జోన్లలో రియాద్ సీజన్ ఒకటిగా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుందని పేర్కొన్నారు.
11 మిలియన్ల మంది విజిటర్స్ సంఖ్యను అధిగమించడం రియాద్ సీజన్ కంటెంట్ సామర్థ్యాన్ని, అదే సమయంలో ఎంటర్ టైన్ మెంట్, సంస్కృతి మరియు క్రీడలను ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సమగ్ర అనుభవంగా మిళితం చేసే సామర్థ్యాన్ని ఈ ఘనత ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









