రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- December 31, 2025
రియాద్: రియాద్ సీజన్ 2025 రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటివరకు 11 మిలియన్ల విజిటర్స్ సందర్శించారని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ తుర్కి అల్-షేక్ తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్ టైన్ జోన్లలో రియాద్ సీజన్ ఒకటిగా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుందని పేర్కొన్నారు.
11 మిలియన్ల మంది విజిటర్స్ సంఖ్యను అధిగమించడం రియాద్ సీజన్ కంటెంట్ సామర్థ్యాన్ని, అదే సమయంలో ఎంటర్ టైన్ మెంట్, సంస్కృతి మరియు క్రీడలను ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సమగ్ర అనుభవంగా మిళితం చేసే సామర్థ్యాన్ని ఈ ఘనత ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









