రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- December 31, 2025
రియాద్: రియాద్ సీజన్ 2025 రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటివరకు 11 మిలియన్ల విజిటర్స్ సందర్శించారని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ తుర్కి అల్-షేక్ తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్ టైన్ జోన్లలో రియాద్ సీజన్ ఒకటిగా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుందని పేర్కొన్నారు.
11 మిలియన్ల మంది విజిటర్స్ సంఖ్యను అధిగమించడం రియాద్ సీజన్ కంటెంట్ సామర్థ్యాన్ని, అదే సమయంలో ఎంటర్ టైన్ మెంట్, సంస్కృతి మరియు క్రీడలను ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సమగ్ర అనుభవంగా మిళితం చేసే సామర్థ్యాన్ని ఈ ఘనత ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







