సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- January 16, 2026
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఒమన్ సుల్తానేట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ లెటర్ రాశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన పలు అంశాలను అందులో ప్రస్తావించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రియాద్లో సౌదీ అరేబియాలోని ఒమన్ రాయబారి నజీబ్ అల్-బుసైదితో జరిగిన సమావేశంలో విదేశాంగ శాఖ ఉప మంత్రి వలీద్ అల్-ఖెరీజీ ఈ లెటర్ ను స్వీకరించారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక సంబంధాలు మరియు వివిధ రంగాలలో సంబంధాలను పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









