సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- January 16, 2026
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఒమన్ సుల్తానేట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ లెటర్ రాశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన పలు అంశాలను అందులో ప్రస్తావించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రియాద్లో సౌదీ అరేబియాలోని ఒమన్ రాయబారి నజీబ్ అల్-బుసైదితో జరిగిన సమావేశంలో విదేశాంగ శాఖ ఉప మంత్రి వలీద్ అల్-ఖెరీజీ ఈ లెటర్ ను స్వీకరించారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక సంబంధాలు మరియు వివిధ రంగాలలో సంబంధాలను పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







