సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- January 16, 2026
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఒమన్ సుల్తానేట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ లెటర్ రాశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన పలు అంశాలను అందులో ప్రస్తావించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రియాద్లో సౌదీ అరేబియాలోని ఒమన్ రాయబారి నజీబ్ అల్-బుసైదితో జరిగిన సమావేశంలో విదేశాంగ శాఖ ఉప మంత్రి వలీద్ అల్-ఖెరీజీ ఈ లెటర్ ను స్వీకరించారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక సంబంధాలు మరియు వివిధ రంగాలలో సంబంధాలను పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









