ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- January 17, 2026
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం రియాద్లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ నుండి బయలుదేరారని రాయల్ కోర్ట్ ప్రకటించింది.
అంతకుముందు ఆయన ఆస్పత్రిలో అత్యవసరంగా చేరారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై రాయల్ కోర్ట్ స్పందించింది. కింగ్ సల్మాన్ క్షేమంగా ఉన్నారని, సాధారణ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారని క్లారిటీ ఇచ్చారు.
కింగ్ సల్మాన్ అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత జనవరి 16న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ఈ మెడికల్ పరీక్షల్లో ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని రాయల్ కోర్ట్ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









