ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- January 17, 2026
కువైట్: కస్టమర్లకు సంబంధించి ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు అనుగుణంగా నగదు బహుమతులను అందజేయడాన్ని తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం బ్యాంకులు ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ తన వెబ్సైట్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అన్ని బహుమతి డ్రా విధానాలు పాదర్శకంగా ఉండాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఇందు కోసం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి అవసరమైన అనుమతులు తీసుకోవాలని తెలిపింది.
కాగా, ప్రైజ్ అవార్డులలో పలు బ్యాంకులు అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపణలు రావడంతో మార్చి 2025లో బహుమతి అవార్డులను సెంట్రల్ బ్యాంక్ నిలిపివేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









