బంగ్లాదేశ్ హోంమంత్రితో ప్రధాని మోదీ చర్చలు
- July 28, 2016
బంగ్లాదేశ్లో ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో తమ వంతు సాయమందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్తో ప్రధాని మోదీ గురువారం ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూలై 1న జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండిస్తూ, మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ఫోన్ చేసి అక్కడి పరిస్థితులు అడగి తెలుసుకున్నందుకు ఖాన్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









