బంగ్లాదేశ్ హోంమంత్రితో ప్రధాని మోదీ చర్చలు
- July 28, 2016
బంగ్లాదేశ్లో ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో తమ వంతు సాయమందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్తో ప్రధాని మోదీ గురువారం ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూలై 1న జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండిస్తూ, మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ఫోన్ చేసి అక్కడి పరిస్థితులు అడగి తెలుసుకున్నందుకు ఖాన్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







