గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- January 23, 2026
మనామా: బహ్రెయిన్ - కువైట్ మధ్య సంబంధాలు ఒక సజీవ చారిత్రక వారసత్వం అని ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సోదరభావం మరియు సన్నిహిత సహకార అత్యున్నత విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
గల్ఫ్ సహకార మండలి (GCC) ద్వైపాక్షిక లక్ష్యాలను సాధించే విధంగా మరియు సహకారాన్ని విస్తరించడానికి వీలుగా ఉమ్మడిగా చేపట్టే ప్రయత్నాలు రెండు సోదర దేశాల మధ్య సంబంధాలు ఆదర్శ మోడల్ గా పనిచేస్తాయని ఆయన హైలైట్ చేశారు.
కువైట్ మంత్రి పర్యటన సందర్భంగా అల్-ఖుదైబియా ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు షేక్ ఖలీద్ వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-యాహ్యా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా కువైట్లోని బహ్రెయిన్ రాయబారి సలాహ్ అలీ అల్-మాలికి, బహ్రెయిన్లోని కువైట్ అఫైర్స్ యూసఫ్ అల్-బన్నావ్ మరియు ఇరువైపుల నుండి అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







