గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- January 23, 2026
మనామా: బహ్రెయిన్ - కువైట్ మధ్య సంబంధాలు ఒక సజీవ చారిత్రక వారసత్వం అని ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సోదరభావం మరియు సన్నిహిత సహకార అత్యున్నత విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
గల్ఫ్ సహకార మండలి (GCC) ద్వైపాక్షిక లక్ష్యాలను సాధించే విధంగా మరియు సహకారాన్ని విస్తరించడానికి వీలుగా ఉమ్మడిగా చేపట్టే ప్రయత్నాలు రెండు సోదర దేశాల మధ్య సంబంధాలు ఆదర్శ మోడల్ గా పనిచేస్తాయని ఆయన హైలైట్ చేశారు.
కువైట్ మంత్రి పర్యటన సందర్భంగా అల్-ఖుదైబియా ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు షేక్ ఖలీద్ వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-యాహ్యా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా కువైట్లోని బహ్రెయిన్ రాయబారి సలాహ్ అలీ అల్-మాలికి, బహ్రెయిన్లోని కువైట్ అఫైర్స్ యూసఫ్ అల్-బన్నావ్ మరియు ఇరువైపుల నుండి అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









