గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- January 23, 2026
మనామా: బహ్రెయిన్ - కువైట్ మధ్య సంబంధాలు ఒక సజీవ చారిత్రక వారసత్వం అని ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సోదరభావం మరియు సన్నిహిత సహకార అత్యున్నత విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
గల్ఫ్ సహకార మండలి (GCC) ద్వైపాక్షిక లక్ష్యాలను సాధించే విధంగా మరియు సహకారాన్ని విస్తరించడానికి వీలుగా ఉమ్మడిగా చేపట్టే ప్రయత్నాలు రెండు సోదర దేశాల మధ్య సంబంధాలు ఆదర్శ మోడల్ గా పనిచేస్తాయని ఆయన హైలైట్ చేశారు.
కువైట్ మంత్రి పర్యటన సందర్భంగా అల్-ఖుదైబియా ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు షేక్ ఖలీద్ వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-యాహ్యా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా కువైట్లోని బహ్రెయిన్ రాయబారి సలాహ్ అలీ అల్-మాలికి, బహ్రెయిన్లోని కువైట్ అఫైర్స్ యూసఫ్ అల్-బన్నావ్ మరియు ఇరువైపుల నుండి అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







