నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- February 06, 2026
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలు నాలుగున్నర గంటలపాటే పనిచేయనున్నాయి. ఈ మేరకు సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది. ప్రతి సంవత్సరం పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలను కుదిస్తారు. రమదాన్ మాసంలో కార్యాలయాలు ఉదయం 8:30 నుండి 10:30 వరకు పనిచేస్తాయని వెల్లడించారు. ఇక సాయంత్రం సమయంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలకు సంబంధించి పని ప్రారంభంలో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్తో సహా, పని ముగింపులో మహిళలకు 15 నిమిషాల గ్రేస్ పీరియడ్తో పాటు నాలుగున్నర గంటలు ఉంటుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









