నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- February 06, 2026
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలు నాలుగున్నర గంటలపాటే పనిచేయనున్నాయి. ఈ మేరకు సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది. ప్రతి సంవత్సరం పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలను కుదిస్తారు. రమదాన్ మాసంలో కార్యాలయాలు ఉదయం 8:30 నుండి 10:30 వరకు పనిచేస్తాయని వెల్లడించారు. ఇక సాయంత్రం సమయంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలకు సంబంధించి పని ప్రారంభంలో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్తో సహా, పని ముగింపులో మహిళలకు 15 నిమిషాల గ్రేస్ పీరియడ్తో పాటు నాలుగున్నర గంటలు ఉంటుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







