మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- February 06, 2026
మనామా: ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీతో సమన్వయంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మరాస్సీ కాంప్లెక్స్లో ఒక అవగాహన వేదికను ప్రారంభించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది వాహనదారులకు కొత్త ట్రాఫిక్ నిబంధనలు మరియు ఉల్లంఘనలను పర్యవేక్షించే విధానాల గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ప్లాట్ఫారమ్లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాలపై దృష్టి సారించిన అనేక రకాల అవగాహన కార్యక్రమాలు ఉన్నాయని, అలాగే డైరెక్టరేట్ అందించే వివిధ ట్రాఫిక్ సేవల పరిచయం మరియు ప్రజలు వాటి నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలియజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ రాబోయే కాలంలో తన అవగాహన కార్యక్రమాలను పెంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







