మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- February 06, 2026
మనామా: ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీతో సమన్వయంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మరాస్సీ కాంప్లెక్స్లో ఒక అవగాహన వేదికను ప్రారంభించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది వాహనదారులకు కొత్త ట్రాఫిక్ నిబంధనలు మరియు ఉల్లంఘనలను పర్యవేక్షించే విధానాల గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ప్లాట్ఫారమ్లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాలపై దృష్టి సారించిన అనేక రకాల అవగాహన కార్యక్రమాలు ఉన్నాయని, అలాగే డైరెక్టరేట్ అందించే వివిధ ట్రాఫిక్ సేవల పరిచయం మరియు ప్రజలు వాటి నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలియజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ రాబోయే కాలంలో తన అవగాహన కార్యక్రమాలను పెంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా









