నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- February 06, 2026
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలు నాలుగున్నర గంటలపాటే పనిచేయనున్నాయి. ఈ మేరకు సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది. ప్రతి సంవత్సరం పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలను కుదిస్తారు. రమదాన్ మాసంలో కార్యాలయాలు ఉదయం 8:30 నుండి 10:30 వరకు పనిచేస్తాయని వెల్లడించారు. ఇక సాయంత్రం సమయంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలకు సంబంధించి పని ప్రారంభంలో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్తో సహా, పని ముగింపులో మహిళలకు 15 నిమిషాల గ్రేస్ పీరియడ్తో పాటు నాలుగున్నర గంటలు ఉంటుంది.
తాజా వార్తలు
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం
- 17,18 తేదీల్లో హైదరాబాద్లో బయో-ఆసియా సదస్సు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..









