నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!

- February 06, 2026 , by Maagulf
నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!

కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలు నాలుగున్నర గంటలపాటే పనిచేయనున్నాయి. ఈ మేరకు సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది. ప్రతి సంవత్సరం పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలను కుదిస్తారు. రమదాన్ మాసంలో కార్యాలయాలు ఉదయం 8:30 నుండి 10:30 వరకు పనిచేస్తాయని వెల్లడించారు. ఇక సాయంత్రం సమయంలో ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలకు సంబంధించి పని ప్రారంభంలో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో సహా, పని ముగింపులో మహిళలకు 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో పాటు నాలుగున్నర గంటలు ఉంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com