తెదేపా ఎంపీలతో భేటీ కానున్నా చంద్రబాబు
- July 30, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం విజయవాడలో తెదేపా ఎంపీలతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సమావేశానికి హాజరుకావాలని సీఎం కార్యాలయం నుంచి ఎంపీలకు సమాచారం అందింది. ప్రత్యేక హోదాపై నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ చేసిన ప్రకటనపై తెదేపా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలో ఇవాళ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ..రేపటి సమావేశంలో ప్రత్యేక హోదాపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. అవసరం అనుకుంటే రాజీనామాకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







