న్యూదిల్లీ నుంచి చెన్నై వెళ్లే విమానాలకు అంతరాయం
- July 30, 2016
దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా న్యూదిల్లీ నుంచి చెన్నై వెళ్లే విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు విమానాశ్రయాధికారులు తెలిపారు. దిల్లీ నుంచి వెళ్లాల్సిన వివిధ సంస్థలకు చెందిన 8 విమానాలు వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక ఆలస్యంగా బయల్దేరినట్లు వారు తెలిపారు. దిల్లీ చేరుకోవాల్సిన పలు విమానాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిన్నంతా అక్కడి రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







