న్యూదిల్లీ నుంచి చెన్నై వెళ్లే విమానాలకు అంతరాయం
- July 30, 2016
దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా న్యూదిల్లీ నుంచి చెన్నై వెళ్లే విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు విమానాశ్రయాధికారులు తెలిపారు. దిల్లీ నుంచి వెళ్లాల్సిన వివిధ సంస్థలకు చెందిన 8 విమానాలు వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక ఆలస్యంగా బయల్దేరినట్లు వారు తెలిపారు. దిల్లీ చేరుకోవాల్సిన పలు విమానాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిన్నంతా అక్కడి రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









