న్యూదిల్లీ నుంచి చెన్నై వెళ్లే విమానాలకు అంతరాయం
- July 30, 2016
దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా న్యూదిల్లీ నుంచి చెన్నై వెళ్లే విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు విమానాశ్రయాధికారులు తెలిపారు. దిల్లీ నుంచి వెళ్లాల్సిన వివిధ సంస్థలకు చెందిన 8 విమానాలు వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక ఆలస్యంగా బయల్దేరినట్లు వారు తెలిపారు. దిల్లీ చేరుకోవాల్సిన పలు విమానాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిన్నంతా అక్కడి రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







