35 మంది కుర్దిష్ మిలిటంట్లను హతమార్చిన టర్కీ ఆర్మీ
- July 30, 2016
సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేయడంతో కల్లోలంగా మారిన టర్కీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. హక్కారీ ప్రావిన్స్లోని ఓ ఆర్మీ బేస్ను కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మిలిటెంట్లు ముట్టడించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 35 మంది ఉగ్రవాదులు హతమైనట్లు టర్కీ మిలిటరీ అధికారులు వెల్లడించారు.
కాగా.. హక్కారీ ప్రావిన్స్లో శుక్రవారం కూడా కుర్దిష్ మిలిటెంట్లు, ఆర్మీ జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సైనికులు మృతిచెందగా.. మరో 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







