దుఖానాలలో ఫ్రిజ్ లు, ఏ.సీ. లు ఆపుచేస్తే భారీ జరిమానా
- July 21, 2015
తినుబండారాలను సరిగా నిలువచేయని దుఖానాలపై 1,000 దీనార్ల వరకు భారీ జరిమానా విధిస్తామని, రాస్ అల్ ఖైమాహ్ మునిసిపాలిటీ వారు హెచ్చరించారు. కొన్ని దుఖానాలు, సూపర్ మార్కెట్ల వారు ఎలక్ట్రసీటీ బిల్లులు తగ్గించుకోడానికి ఫ్రిజ్లను, ఏ. సీ. లను ఆపివేస్తున్నారని అందువల్ల ఆహార పదార్ధాలు కలుషితమౌతాయని, వినియోగ దారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలను సహించేదిలేదని సంస్థ ఉన్నతాధికారి తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









