దుఖానాలలో ఫ్రిజ్ లు, ఏ.సీ. లు ఆపుచేస్తే భారీ జరిమానా
- July 21, 2015
తినుబండారాలను సరిగా నిలువచేయని దుఖానాలపై 1,000 దీనార్ల వరకు భారీ జరిమానా విధిస్తామని, రాస్ అల్ ఖైమాహ్ మునిసిపాలిటీ వారు హెచ్చరించారు. కొన్ని దుఖానాలు, సూపర్ మార్కెట్ల వారు ఎలక్ట్రసీటీ బిల్లులు తగ్గించుకోడానికి ఫ్రిజ్లను, ఏ. సీ. లను ఆపివేస్తున్నారని అందువల్ల ఆహార పదార్ధాలు కలుషితమౌతాయని, వినియోగ దారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలను సహించేదిలేదని సంస్థ ఉన్నతాధికారి తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









