దుఖానాలలో ఫ్రిజ్ లు, ఏ.సీ. లు ఆపుచేస్తే భారీ జరిమానా

- July 21, 2015 , by Maagulf
దుఖానాలలో ఫ్రిజ్ లు, ఏ.సీ. లు ఆపుచేస్తే భారీ జరిమానా

తినుబండారాలను సరిగా నిలువచేయని దుఖానాలపై 1,000 దీనార్ల వరకు భారీ జరిమానా విధిస్తామని, రాస్ అల్ ఖైమాహ్ మునిసిపాలిటీ వారు హెచ్చరించారు. కొన్ని దుఖానాలు, సూపర్ మార్కెట్ల వారు ఎలక్ట్రసీటీ బిల్లులు తగ్గించుకోడానికి ఫ్రిజ్‌లను, ఏ. సీ. లను ఆపివేస్తున్నారని అందువల్ల ఆహార పదార్ధాలు కలుషితమౌతాయని, వినియోగ దారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలను సహించేదిలేదని  సంస్థ ఉన్నతాధికారి తెలియజేశారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com