దుఖానాలలో ఫ్రిజ్ లు, ఏ.సీ. లు ఆపుచేస్తే భారీ జరిమానా
- July 21, 2015
తినుబండారాలను సరిగా నిలువచేయని దుఖానాలపై 1,000 దీనార్ల వరకు భారీ జరిమానా విధిస్తామని, రాస్ అల్ ఖైమాహ్ మునిసిపాలిటీ వారు హెచ్చరించారు. కొన్ని దుఖానాలు, సూపర్ మార్కెట్ల వారు ఎలక్ట్రసీటీ బిల్లులు తగ్గించుకోడానికి ఫ్రిజ్లను, ఏ. సీ. లను ఆపివేస్తున్నారని అందువల్ల ఆహార పదార్ధాలు కలుషితమౌతాయని, వినియోగ దారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలను సహించేదిలేదని సంస్థ ఉన్నతాధికారి తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







