ఒమాన్ లో ఇప్పటివరకు 57,000 మంది పైగా శ్రామికుల పరారీ
- July 21, 2015
ఒమాన్ దేశంలో 2015 సంవత్సరం మొదటి 6 నెలల్లో, 57,420 మంది కార్మికులు తమ యజమానుల వద్దనుండి పారిపొయినట్టు, ఇది దేశవ్యాప్తంగా రేగిస్టార్ ఐన ప్రవాసీయుల సంఖ్యలో మూడవ వంతని, మానవ వనరుల మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారు. ఈ సంఖ్యలు కలవరం కలిగిస్తున్నాయని, ఏవైనా సమస్యలుంటే మానవ వనరుల శాఖను సంప్రదించాలని, అధికారులు దీనికి దోవ తీసే మూలకారణాలను వెలికితీయాలని, మజ్లిస్ అల్ షురా సభ్యులు ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, నిర్మాణ కంపెనీ యజమాని ఐన రషీద్ ఖల్ఫాన్ - ఈద్ పండుగ అని 3 రోజులు సెలవు ఇస్తే, వారికి ఒప్పందం ప్రకారం అన్ని మొత్తాలు చెల్లిస్తు న్నా కార్మికులు పారిపోయారని వాపోగా...యజమానుల దుష్ప్రవర్తన కారణంగానే ఈ విధంగా జరుగుతోందని, వారి హక్కులను గౌరవించినాట్టైతే ఈ విధంగా జరగదని హెచ్. ఆర్. మానేజర్ - హుస్సైన్ అలీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష అవధి కేవలం 10 రోజులే ఉన్న నేపధ్యంలో ఈ విధంగా జరగడం గమనార్హం!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









