BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- February 20, 2026
మనామా: క్యాటరింగ్ వ్యాపారంలో చిన్న నగదును తన అవసరాలకు ఉపసంహరించుకున్న ఫిలిప్పీన్స్ ప్రవాసికి లోయర్ క్రిమినల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆమె సిబ్బంది బ్యాంకు ఖాతాల ద్వారా కంపెనీ మొత్తాలను సైక్లింగ్ చేయడం ద్వారా BD4,633 తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఆమె శిక్షాకాలం ముగిసిన తర్వాత బహిష్కరించాలని చెప్పింది. అయితే, ఆమెకు సహాయం చేసి, మోసం ద్వారా కంపెనీ డబ్బును పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండవ నిందితుడు, ఈజిప్షియన్ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేశారు.
సదరు మహిళ ఏప్రిల్ 2023లో HR మేనేజర్గా ఉద్యోగంలో చేరిందని, చిన్నచిన్న నగదు మరియు నిర్వహణ ఖర్చులకు కంపెనీ ఖాతా ఉన్న కార్డును ఆమెకు అప్పగించారు. అనంతరం ఆమె వివిధ అవసరాల పేరుతో నగదును బదిలీ చేసింది. అనంతరం వాటిని తిరిగి తన అకౌంట్ కు బదిలీ చేయించుకున్నదని కోర్టు నిర్ధారించింది. ఇలా కంపెనీ డ్రైవర్ ద్వారా BD3,520, వంటవాడి ద్వారా BD873 మరియు మరొక డ్రైవర్ అకౌంట్ మరో BD240 తను పొందిందని కోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







