అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- February 22, 2026
రియాద్: ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి వ్యాఖ్యలను సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది . మొత్తం మిడిలీస్టుపై ఇజ్రాయెల్ నియంత్రణను ఆమోదయోగ్యమైనదిగా అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదస్పదం అయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవిగా పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ మరియు దౌత్య నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ ప్రాంతంలోని దేశాలకు మరియు అమెరికాకు మధ్య దీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించడం అన్ని సమస్యలకు పరిష్కారం అని మరోసారి సౌదీ అరేబియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









