ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- February 22, 2026
యూఏఈ: యూఏఈలో ముఖ్యమైన సేవలకు అంతరాయం కలిగించేలా జరిగిన ఉగ్రవాద సైబర్ దాడులను జాతీయ సైబర్ భద్రతా వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నట్లు యూఏఈ సైబర్ భద్రతా మండలి ప్రకటించింది. ఈ దాడులలో నెట్వర్క్ లో రాన్సమ్వేర్ను మోహరించారని, జాతీయ వేదికలను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృత ఫిషింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు కౌన్సిల్ వివరించింది. దాడి చేసినవారు సంక్లిష్టమైన ఏఐ టెక్నాలజీలను కూడా ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. పబ్లిక్ సేఫ్టీకి పూర్తి నిబద్ధతతో పని చేస్తుందని సైబర్ భద్రతా మండలి పునరుద్ఘాటించింది. ఏవైనా సైబర్ బెదిరింపులు లేదా అనుమానాస్పద ప్రయత్నాలను నివేదించాలని ప్రతి ఒక్కరినీ కోరారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









