యు.ఏ.ఈ. లో నేడు కూడా కొనసాగనున్నవర్షపాతం: కానీ మండనున్న ఎండలు
- July 21, 2015
వాతావరణ శాఖ అధికారులు సాధారణ పరిస్థితి ఉంటుందని చెప్పినప్పటికీ, దేశం యొక్క పశ్చిమ భాగంలో పడ్డ వేసవి వర్షానికి చాలామంది ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు! ఇక నేటి విషయానికి వస్తే, ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చేరుకోవచ్చని, వర్షపాతం కొనసాగనుందనీ, ముఖ్యంగా అల్ హజ్జార్ పర్వత శ్రేణి వెంట, రాస్-అల్-ఖైమా మరియు ఫుజైరా ప్రాంతాలలో కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షం కురియవచ్చని వారుచెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







