సౌదీ, బహ్రెయిన్‌ పాలకులకు మోదీ ఫోన్‌

- March 02, 2026 , by Maagulf
సౌదీ, బహ్రెయిన్‌ పాలకులకు మోదీ ఫోన్‌

న్యూ ఢిల్లీ: సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ల పై జరిగిన దాడులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, బహ్రెయిన్‌ రాజు హమద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫాలకు ఫోన్‌ చేసి మాట్లాడిన ప్రధాని, ఆ రెండు దేశాల్లోని భారతీయుల క్షేమం పై ఆరా తీశారు. ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు, ఆపై ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com