సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- March 05, 2026
మనామాః జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అరెస్టు చేసిన వ్యక్తులు ఇరానియన్ దురాక్రమణకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు సైనిక సైట్ల నుండి వచ్చిన ఫుటేజ్ మరియు దాడులకు సానుభూతి వ్యక్తం చేసేలా మేసేజులు ఉన్నాయని పేర్కొంది. ఇటువంటి కంటెంట్ ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టిస్తుందని, భయాన్ని వ్యాపింపజేస్తుందని మరియు దేశ విలువలు మరియు సూత్రాలను ఉల్లంఘిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









