సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- March 05, 2026
మనామాః జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అరెస్టు చేసిన వ్యక్తులు ఇరానియన్ దురాక్రమణకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు సైనిక సైట్ల నుండి వచ్చిన ఫుటేజ్ మరియు దాడులకు సానుభూతి వ్యక్తం చేసేలా మేసేజులు ఉన్నాయని పేర్కొంది. ఇటువంటి కంటెంట్ ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టిస్తుందని, భయాన్ని వ్యాపింపజేస్తుందని మరియు దేశ విలువలు మరియు సూత్రాలను ఉల్లంఘిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









