గుజరాత్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక...
- August 01, 2016
గుజరాత్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందించబోతోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి గుజరాత్లో కార్లు, చిన్న వాహనదారులు టోల్ పన్నును కట్టాల్సిన అవసరం ఉండబోదట. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి కార్లు, ఆటోరిక్షాలు, చిన్నవాహనాలను టోల్ ట్యాక్స్ల నుంచి మినహాయిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ట్వీట్ చేశారు. నిరంతరం టోల్ బూత్లను దాటుకుంటూ ఆఫీసులకూ, కాలేజీలకూ వెళ్లే వాహనదారులకు ట్యాక్స్ కట్టడం భారంగా మారుతోందని.. అందుకే మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆనందీబెన్ తెలిపారు. గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







