అక్రమాలు జరిగితే వూరుకునేది లేదని : కేటీఆ
- August 01, 2016
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు కరీంనగర్లోని ఇసుక రీచ్ల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొత్తపల్లి ఇసుక రీచ్తో పాటు మోయతుమ్మెద వాగులో జరుగుతున్న మైనింగ్ను పరిశీలించారు. జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్, ఆర్డీవోతో మాట్లాడి.. అక్రమ మైనింగ్పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మైనింగ్ జాతీయ సంపదని, అక్రమాలు జరిగితే వూరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం, టీఎస్ ఎండీసీ అధికారులకు తెలియకుండా మంత్రి ఈ పర్యటన చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







