ఖతార్ లో టన్నుల కొద్దీ పళ్ళు, కూరగాయల ధ్వంసం
- July 22, 2015
వాణిజ్య మరియు ఆర్ధిక మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారితో కలసి, సమీపంలోని హోల్ సాలె మార్కెట్లోని దుఖానాలు కాల్చి బూడిదైన అనంతరం, ఈ శాఖలకు సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులు సమీప సెంట్రల్ మార్కెట్ లోని పళ్ళు, కూరగాయలు, ఇతర తినిబండారాలను పరిశీలించి, అగ్నిప్రమాదంలో విడుదలైన విషవాయువులు, కెమికల్ పదార్ధాలవలన కలుషితమైనవని ప్రజలు వాడటానికి పనికిరావని నిర్ధారించినమీదట, గత రెండురోజులుగా వానిని స్వాధీనం చేసుకుని ట్రక్కులలో నిర్మూలనకై తరలించారు. ఇది ప్రజారోగ్యాన్ని దృస్టిలో ఉంచుకుని తీసుకున్న చర్య అని వారు స్పష్టం చేసినప్పటికీ, తమది కాని తప్పుకు వేలాది రియల్స్ నష్టపోయిన తమకు దిక్కెవరని సెంట్రల్ మార్కెట్ లోని వ్యాపారులు ఆక్రోశిస్తున్నారు.
--వి.రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







