సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- March 14, 2026
మస్కట్: దివంగత సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయీద్ మరణం పట్ల, సోదర మరియు మిత్ర దేశాలకు చెందిన రాజులు, నాయకులు, యువరాజులు మరియు ఉన్నతాధికారులు సంతాపం ప్రకటించారు.
కింగ్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ పలు సంతాప సందేశాలను స్వీకరించారు. తమ సందేశాల ద్వారా, వారు మహారాజుకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు స్వర్గంలో శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే మహారాజుకు, రాజ కుటుంబానికి మరియు ఒమన్ ప్రజలకు ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









