తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- March 15, 2026
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.ఏపీలో ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు.విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో ఉదయం 7.45 గంటలకే క్లాసులు మొదలవుతాయి. అటు తెలంగాణలో ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నడుస్తాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
స్కూల్ ముగిసిన వెంటనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించి ఇంటికి పంపిస్తారు. విద్యార్థులు ఎండ బారిన పడకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల సమయాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని విద్యా శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









