ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- March 18, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అంతర్జాతీయ భద్రత, స్థిరత్వం పై వాటి తీవ్ర ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
యూఏఈ మరియు జీసీసీ లోని ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులను భారతదేశం ఖండిస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అలాగే, తన భద్రత, సార్వభౌమత్వం మరియు ప్రజల క్షేమాన్ని కాపాడుకోవడానికి యూఏఈ తీసుకుంటున్న చర్యలకు భారతదేశం సంఘీభావం తెలుపుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత సంక్షోభాలను నివారించి, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మరియు దౌత్య మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను తక్షణమే నిలిపివేయాలని ఇరువురు నేతలు సంయుక్తంగా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









