గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ

- August 03, 2016 , by Maagulf
గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవానికి కేసీఆర్‌ గవర్నర్‌ను ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com