షార్జాలో రహదారి పాక్షిక మూసివేత!
- July 23, 2015
షార్జా లోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రహదారి ఈ వారాంతం నుండి సోమవారం వరకు పాక్షికంగా మూసివేయబడతాయని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు తెలిపారు. ఈరోజు రాత్రి 10 గంటల నుండి నాలుగు రోజులపాటు కొనసాగనున్న రహదారి మరమ్మతు పనుల కారణంగా, జాయెద్ రోడ్డు, మొదటి ఇండస్ట్రియల్ స్ట్రీట్ కూడలి వద్దనున్న రోడ్డులో కొంత భాగం మాత్రమే ఆటంకమవుతుందని, మిగతా రోడ్డు అంతా ఏ ఆటంకం ఉండదని వారు తెలిపారు. అందువలన ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులను నిరోధించడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







