భాజపా నేతలు సుదర్శనయాగం ఎల్బీ స్టేడియంలో..
- August 04, 2016
నగరంలోని ఎల్బీ స్టేడియంలో భాజపా నేతలు సుదర్శనయాగం నిర్వహించారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇతర నేతలు యాగంలో పాల్గొన్నారు. ఈనెల 7న ప్రధాని మోదీ నిర్వహించే మహా సమ్మేళన్ సభ విజయవంతం కావాలని కోరుతూ భాజపా నేతలు ఈ యాగం చేపట్టారు
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









