భాజపా నేతలు సుదర్శనయాగం ఎల్బీ స్టేడియంలో..
- August 04, 2016
నగరంలోని ఎల్బీ స్టేడియంలో భాజపా నేతలు సుదర్శనయాగం నిర్వహించారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇతర నేతలు యాగంలో పాల్గొన్నారు. ఈనెల 7న ప్రధాని మోదీ నిర్వహించే మహా సమ్మేళన్ సభ విజయవంతం కావాలని కోరుతూ భాజపా నేతలు ఈ యాగం చేపట్టారు
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







