'చందమామ కథలు' దర్శ కుడు తో రాజశేఖర్...
- August 04, 2016
కొంత విరామంతో రాజశేఖర్ కెమెరా ముందుకు వస్తున్నారు. ఇదివరకు 'చందమామ కథలు', 'గుంటూర్ టాకీస్' సినిమాల్ని రూపొందించిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో హీరోగా నటించేందుకు ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని ప్రవీణ్ సత్తార్ తెలియజేస్తూ ''ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ఫుల్ పోలీస్ పాత్రతో, స్టయిలిష్ లుక్లో కొత్తగా కనిపిస్తారు. స్ర్కిప్ట్ రెడీ అయ్యింది. ఈ నెల చివరి వారంలో సినిమా ప్రారంభమవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం'' అని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









