గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- April 08, 2026
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా గాజువాక మౌనిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 30వ తేదీన మౌనికను స్నేహితుడి ఇంట్లో ప్రియుడు రవీంద్ర హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కానీ, రవీంద్ర తన ప్లాట్ లోనే మౌనికను హత్య చేసినట్లు క్రియేట్ చేశాడు. నిందితుడు రవీంద్రను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హత్యలో ఇంకెవరి ప్రవేమయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







