గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- April 08, 2026
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా గాజువాక మౌనిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 30వ తేదీన మౌనికను స్నేహితుడి ఇంట్లో ప్రియుడు రవీంద్ర హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కానీ, రవీంద్ర తన ప్లాట్ లోనే మౌనికను హత్య చేసినట్లు క్రియేట్ చేశాడు. నిందితుడు రవీంద్రను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హత్యలో ఇంకెవరి ప్రవేమయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!
- ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!
- యూఏఈ పర్యటనలో మరణించిన భారతీయురాలు..30 రోజుల తర్వాత స్వదేశానికి డెడ్ బాడీ తరలింపు..!!
- యుద్ధం పై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్పై దాడులకు బ్రేక్!









