గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- April 08, 2026
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా గాజువాక మౌనిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 30వ తేదీన మౌనికను స్నేహితుడి ఇంట్లో ప్రియుడు రవీంద్ర హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కానీ, రవీంద్ర తన ప్లాట్ లోనే మౌనికను హత్య చేసినట్లు క్రియేట్ చేశాడు. నిందితుడు రవీంద్రను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హత్యలో ఇంకెవరి ప్రవేమయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







