చంద్రబాబు నాయుడు రెండో రోజు దిల్లీ పర్యటన ...
- August 04, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రముఖులను కలిసి కృష్ణాపుష్కరాలకు ఆహ్వానిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఏపీ భవన్లో తెదేపా ఎంపీలతో సమావేశమయ్యారు. కాసేపట్లో కేంద్రమంత్రి జవదేకర్తో భేటీ కానున్నారు. ఉదయం 10.30గంటలకు లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్, 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









