అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!
- April 15, 2026
కువైట్ః కువైట్ లోని అల్-అహ్మది గవర్నరేట్లోని భద్రతా విభాగం నిర్మాణ ప్రదేశాలలో పర్యటించి, భద్రతా మరియు రక్షణ చర్యలను పరిశీలించింది. భద్రతా విభాగ టీమ్ ఆ ప్రదేశాలలో ఉల్లంఘనలను పర్యవేక్షించింది. ఈ సందర్భంగా భద్రతా మరియు రక్షణ సంబంధిత నిబంధనలను పాటించనందుకు 128 నోటీసులను జారీ చేసినట్టు తెలిపింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షక బృందం పర్యటనలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా నేషనల్ హెల్త్ సర్వే ప్రారంభం..!!
- యుద్ధాన్ని పూర్తిగా ముగించడంపైనే ఫోకస్.. ఖతార్
- ప్రభుత్వ పాఠశాలల కోసం ఐబీ (IB) ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!
- ప్రాంతీయ పరిణామాలపై ఒమన్,ఖతార్ చర్చలు..!!
- Dh25,000 చొప్పున బహుమతి గెలిచిన నలుగురు భారతీయ ప్రవాసులు..!!
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!









