అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!
- April 15, 2026
కువైట్ః కువైట్ లోని అల్-అహ్మది గవర్నరేట్లోని భద్రతా విభాగం నిర్మాణ ప్రదేశాలలో పర్యటించి, భద్రతా మరియు రక్షణ చర్యలను పరిశీలించింది. భద్రతా విభాగ టీమ్ ఆ ప్రదేశాలలో ఉల్లంఘనలను పర్యవేక్షించింది. ఈ సందర్భంగా భద్రతా మరియు రక్షణ సంబంధిత నిబంధనలను పాటించనందుకు 128 నోటీసులను జారీ చేసినట్టు తెలిపింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షక బృందం పర్యటనలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







