అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!
- April 15, 2026
కువైట్ః కువైట్ లోని అల్-అహ్మది గవర్నరేట్లోని భద్రతా విభాగం నిర్మాణ ప్రదేశాలలో పర్యటించి, భద్రతా మరియు రక్షణ చర్యలను పరిశీలించింది. భద్రతా విభాగ టీమ్ ఆ ప్రదేశాలలో ఉల్లంఘనలను పర్యవేక్షించింది. ఈ సందర్భంగా భద్రతా మరియు రక్షణ సంబంధిత నిబంధనలను పాటించనందుకు 128 నోటీసులను జారీ చేసినట్టు తెలిపింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షక బృందం పర్యటనలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









