ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- April 19, 2026
మస్కట్: అల్ బురైమీ గవర్నరేట్లో ప్రమాదకర పదార్థాలను తీసుకువెళ్తున్న ఒక ట్యాంకర్ బోల్తా పడింది.ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక మరియు అంబులెన్స్ బృందాలు వేగంగా స్పందించాయి. లీకేజీని అదుపులోకి తీసుకొచ్చి, తద్వారా ప్రమాదకర పదార్థం మరింత విస్తరణ చెందకుండా నిరోధించారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







