ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- April 19, 2026
మస్కట్: అల్ బురైమీ గవర్నరేట్లో ప్రమాదకర పదార్థాలను తీసుకువెళ్తున్న ఒక ట్యాంకర్ బోల్తా పడింది.ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక మరియు అంబులెన్స్ బృందాలు వేగంగా స్పందించాయి. లీకేజీని అదుపులోకి తీసుకొచ్చి, తద్వారా ప్రమాదకర పదార్థం మరింత విస్తరణ చెందకుండా నిరోధించారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









