ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- April 19, 2026
మస్కట్: అల్ బురైమీ గవర్నరేట్లో ప్రమాదకర పదార్థాలను తీసుకువెళ్తున్న ఒక ట్యాంకర్ బోల్తా పడింది.ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక మరియు అంబులెన్స్ బృందాలు వేగంగా స్పందించాయి. లీకేజీని అదుపులోకి తీసుకొచ్చి, తద్వారా ప్రమాదకర పదార్థం మరింత విస్తరణ చెందకుండా నిరోధించారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









