యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- April 26, 2026
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో 50 శాతం పనులను ఏజెంటిక్ ఏఐ ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఈ నిర్ణయం డిజిటల్ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.
ఈ సాంకేతికత సాధారణ ఏఐతో పోలిస్తే మరింత ముందుంది. డేటా విశ్లేషణ, నిర్ణయం తీసుకోవడం, అమలు వంటి ప్రక్రియలను ఒకేసారి నిర్వహించగలదు. వీసాలు, లైసెన్సులు, అనుమతులు వంటి సేవలను వేగంగా పూర్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
ఈ మార్పులతో ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందన్న ఆందోళనల పై యూఏఈ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.ఉద్యోగాలను తగ్గించడం లక్ష్యం కాదని, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచి ఏఐతో కలిసి పనిచేసే విధంగా తీర్చిదిద్దుతామని వెల్లడించింది.ఈ నిర్ణయం ప్రపంచ ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







