వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- April 27, 2026
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచ టాప్ 100, దేశంలో టాప్ 5 యూనివర్సిటీలలో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు తొలి విడతగా రూ.500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారబోతోందని తెలిపారు. నగరంలో గూగుల్ డేటా సెంటర్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్పై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని అన్నారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









