వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- April 27, 2026
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచ టాప్ 100, దేశంలో టాప్ 5 యూనివర్సిటీలలో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు తొలి విడతగా రూ.500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారబోతోందని తెలిపారు. నగరంలో గూగుల్ డేటా సెంటర్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్పై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







