వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- April 27, 2026
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచ టాప్ 100, దేశంలో టాప్ 5 యూనివర్సిటీలలో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు తొలి విడతగా రూ.500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారబోతోందని తెలిపారు. నగరంలో గూగుల్ డేటా సెంటర్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్పై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని అన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







