కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- April 28, 2026
కువైట్: ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కువైట్ బేలో ఎంటర్ టైన్ మెంట్, చేపల వేట అనుమతులను నిలిపివేస్తున్నట్లు పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థ (EPA) తెలిపింది. కాగా, ఇటువంటి కార్యకలాపాలను అనుమతించే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు బే వెలుపల నిర్దేశిత ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని EPA ప్రజా సంబంధాల డైరెక్టర్ షేఖా అల్-ఇబ్రహీం స్పష్టం చేశారు.
సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. పౌరులు, నివాసితులు అధికారిక సూచనలను పాటించాలని, కార్యకలాపాలను అనుమతించబడిన ప్రాంతాలకే పరిమితం చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









