శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- April 28, 2026
గూడూరు: శిర్డీ సాయి భక్తులకు ఆనందాన్ని కలిగించే విశేష సంఘటనగా, శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం అధికారిక వెబ్సైట్ను పూజ్య మాతాజీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గురు గురురాం రతంజీ పుణ్య తిథి సందర్భంగా భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా మాతాజీ మాట్లాడుతూ, శిర్డీ సాయి సందేశాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఈ వెబ్సైట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భక్తులు మహాస్తూపం నిర్మాణ పురోగతి, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి తాజా సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో అనేక మంది భక్తులు, శిష్యులు పాల్గొని గురు రాం రతంజీ సేవలను స్మరించుకున్నారు.
ఈ వెబ్సైట్ ద్వారా ప్రపంచ నలుమూలల భక్తులు ఒకే వేదిక పైకి చేరి సాయి తత్వాన్ని అనుసరించేందుకు ప్రేరణ పొందుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
వెబ్సైటు లింక్ కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
https://shirdisaishatabdimahastupam.com/
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







