బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- April 29, 2026
మనామాః గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సుప్రీం కౌన్సిల్ సంప్రదింపుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వం వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన ప్రతినిధి బృందంతో సౌదీ అరేబియాకు చేరుకున్నారు. జెడ్డాకు చేరుకున్న కింగ్ హమద్ ప్రతినిధుల బృందానికి సౌదీ యువరాజు మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో మక్కా ప్రాంత డిప్యూటీ గవర్నర్ యువరాజు సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దుల్ అజీజ్, జెడ్డా గవర్నర్ సలేహ్ అల్ తుర్కీ, బహ్రెయిన్లోని సౌదీ రాయబారి నయేఫ్ బిన్ బందర్ అల్ సుదైరీతో పాటు పలువురు సీనియర్ సౌదీ అధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







