ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- April 30, 2026
రియాద్: జాతీయ ఐక్యతకు, ప్రజా భద్రతకు హానికరంగా భావించే సోషల్ మీడియా కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు చేపట్టింది. ఇలాంటి కంటెంట్ ను వ్యాప్తి చేయడంలో పాలుపడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
జాతీయ ఐక్యత, సామాజిక శాంతికి భంగం కలిగించే అంశాలను ప్రస్తావిస్తూ.. గిరిజన విభజనను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సహా సోషల్ మీడియా వేదికలపై పంచుకున్న కంటెంట్ను తాము పర్యవేక్షించినట్లు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఇందులో ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది.
సున్నితమైన అంశాలను వాడుకోవడానికి ప్రయత్నించడం, సమాజంలో విభజనను రెచ్చగొట్టడానికి చేసే ఏ ప్రయత్నాలపైనైనా తాము కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









