కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- April 30, 2026
హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే 1) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రాభివృద్ధిలో కార్మికులే కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమాను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,000 బోనస్, బ్యాంకుల సహకారంతో కార్మికులకు రూ.1 కోటి బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!







