కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- April 30, 2026
హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే 1) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రాభివృద్ధిలో కార్మికులే కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమాను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,000 బోనస్, బ్యాంకుల సహకారంతో కార్మికులకు రూ.1 కోటి బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







