మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- May 01, 2026
కువైట్ః కువైట్ లో సివిల్ సర్వీస్ బ్యూరో జారీ చేసిన సర్క్యులర్కు అనుగుణంగా అధికారికంగా ఆమోదించబడిన వ్యవస్థ ప్రకారం మే 3(ఆదివారం) నుండి పనులను పునఃప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) ప్రకటించింది. సౌత్ సుర్రాలోని తమ ప్రధాన శాఖలో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో కార్డుల సేకరణ జరుగుతుందని అథారిటీ పేర్కొంది. ఉదయం షిఫ్ట్ పౌరుల కోసం కేటాయించబడగా, సాయంత్రం షిఫ్ట్ కువైట్ యేతర పౌరుల కోసం కేటాయించబడుతుందని తెలిపింది. అహ్మది (సౌత్ సబహియా) మరియు జహ్రాలోని తమ శాఖలు ఉదయం సమయంలో సందర్శకులను స్వీకరిస్తాయని, అయితే కార్డుల పంపిణీ సేవలు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో కొనసాగుతాయని పీఏసీఐ మరింత స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







